టీమిండియాకు వజ్రపు ఉంగరాలు..

టీమిండియాకు వజ్రపు ఉంగరాలు..


--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 8 : వేస్టిండీస్ వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ అరుదైన కానుక ప్రధానం చేసింది. ఆ క్రమంలో చూస్తే.. జట్టులోని ప్రతి ఆటగాడికి వజ్రపు ఉంగరాలు కానుకగా అందించింది.ఇటీవల బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో ఆటగాళ్లకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ ఉంగరాలను బీసీసీఐ బహుమతిగా ప్రదానం చేసారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి