ఫ్లాష్...ఫ్లాష్...శ్రీకాకుళం బుగ్గ ఆలయంలో తొక్కిసలాట-9మంది మృతి?

ఫ్లాష్...ఫ్లాష్...శ్రీకాకుళం బుగ్గ ఆలయంలో తొక్కిసలాట-9మంది మృతి?

జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-1:శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో చూస్తే..కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో





తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా.. ఇంకా అనేకమంది భక్తులు గాయపడినట్లు సమాచారం గుండా తెలుస్తుంది.కాగా ఆ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏకాదశి కావడంతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.ఆ సమయంలో రెయిలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు.ఇంకా మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి