మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి - తెలంగాణ పోలీసులు

మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి - తెలంగాణ పోలీసులు

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..

జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 7 : ప్రస్తుత కాలంలో అనేక రకాలుగా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆ క్రమంలో చూస్తే.. ఈ మోసాలపై వివిధ రూపంలో జరుగుతున్న స్వార్థపూరిత కుట్రలపై తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.ఆ నేపథ్యంలోనే తక్కువ ధరకే వస్తువులు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి.ముఖ్యంగా అత్యాశకు పోయి ఆ


సైబర్ మోసాల బారిన పడకండి'అని తెలుపుతున్నారు.ఆ 'డిజిటల్ అరెస్ట్‌ అంటే పక్కా మోసం అని అస్సలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు.మీకు యూనిఫాంలో వీడియో కాల్‌ చేసి బెదిరిస్తే..అస్సలు భయపడొద్దని మీ 'వాట్సాప్‌లో వచ్చే ట్రేడింగ్‌ టిప్స్ అసలు నమ్మొద్దు'అంటూ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి