బైకులు,కార్లు ఉన్న వారికి బిగ్ షాక్?
బైకులు,కార్లు ఉన్న వారికి బిగ్ షాక్?
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..
20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని కేంద్రం భావిస్తోంది.ఆ క్రమంలో చూస్తే..వాహన కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగానే 20 ఏళ్లు పైబడిన సంబంధిత ఆ
టూ వీలర్ కోసం ₹2వేలు,త్రీ వీలర్ కోసం ₹5వేలు,కార్లు ₹10వేలు, మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనాలకు ₹25వేలు, హెవీ వెహికల్స్కు ₹36వేలు వసూలు చేయనుంది.ఆ నేపథ్యంలోనే 15 ఏళ్లు పైబడిన మీడియం ప్యాసింజర్ వాహనాలకు ₹12వేలు,హెవీ వాటికి ₹18,000 వసూలుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.
Comments
Post a Comment