బైకులు,కార్లు ఉన్న వారికి బిగ్ షాక్?

బైకులు,కార్లు ఉన్న వారికి బిగ్ షాక్?

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..

20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని కేంద్రం భావిస్తోంది.ఆ క్రమంలో చూస్తే..వాహన కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగానే 20 ఏళ్లు పైబడిన సంబంధిత ఆ


టూ వీలర్ కోసం ₹2వేలు,త్రీ వీలర్ కోసం ₹5వేలు,కార్లు ₹10వేలు, మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనాలకు ₹25వేలు, హెవీ వెహికల్స్కు ₹36వేలు వసూలు చేయనుంది.ఆ నేపథ్యంలోనే 15 ఏళ్లు పైబడిన మీడియం ప్యాసింజర్ వాహనాలకు ₹12వేలు,హెవీ వాటికి ₹18,000 వసూలుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి