పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్‌--- ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్...

పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్‌

--   




భారత సముద్ర జలాలపై ఆంక్షలు విధింపు

--   పాక్‌ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం

--   భారత్‌ ఓడలు పాక్‌ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు

---  తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు


****పాక్‌కు మరోసారి ప్రధాని మోడీ వార్నింగ్***


---   పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదని స్పష్టీకరణ

---   ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను అంతం చేస్తామని భారత ప్రధాని హెచ్చరిక

---    మరోవైపు దాయాది దేశానికి వరుస షాక్ లు ఇస్తున్న భారత్ 

---   పాకిస్తాన్‌కు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేత,పాక్‌కు పార్సిల్స్‌, మెయిల్స్‌పై నిషేధం,పాకిస్తాన్‌ వెబ్‌సైట్లపై కూడా బ్యాన్‌.


*** 22 మంది పాకిస్థాన్ సైనికులు హతం..***

పాకిస్థాన్ దేశంలోని రెబల్ గ్రూప్ 'బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ' (BLA) చుక్కలు చూపిస్తోంది.తాజాగా తుర్బత్,డుక్కీలో ఆర్మీ కాన్వాయ్లపై అటాక్ చేసింది.ఈ దాడుల్లో 22 మంది పాకిస్థానీ సైనికులు హతమయ్యారు.చాలా మందికి గాయాలయ్యాయి.ఆరుగురు BLA ఫైటర్స్ సైతం మరణించారు.మరో ప్రాంతంలో ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.కొన్ని పట్టణాలపై BLA పట్టు సాధించినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి