ములుగు డిఇఓ పాణిని15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు?

ములుగు డిఇఓ పాణిని15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు 

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్

ములుగు న్యూస్,జూన్-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక: ములుగు జిల్లాలో ఒక ఉపాధ్యాయుని వద్దనుంచి రూ.15000/- లంచం తీసుకుంటూ సోమవారం డిఇఓ పాణిని ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.


ఆ క్రమంలో చూస్తే..రూ.5000/- రూపాయలు లంచం తీసుకుంటూన్నా జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కూడా ఏసీబీకి చిక్కాడు.అయితే ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి