బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు'అవేక్ క్రానియోటమి'అనే ఆపరేషన్ చేస్తున్నారు.ఆ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆపరేషన్ చేస్తారు.ఇటీవల ఓక రోగి గిటార్ వాయిస్తుండగా ఈ చికిత్స విజయవంతంగా ముగిసింది.ప్రధానంగా మాటలు,కదలికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే వైద్యులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు.ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్,సిఎంసి వెల్లూర్ వంటి ప్రముఖ ఆసుపత్రులలో 30ఏళ్లుగా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉంది.

Comments
Post a Comment