ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు- మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు
మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిందితెలంగాణ జర్నలిస్టు దినపత్రిక....
ఏప్రిల్ 6,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:2020 లాక్ డౌన్ లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో సంబంధిత తండ్రికొడుకులు మరణించారు.ఆ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మరణానికి కారణమైన ఆ తొమ్మిది మంది పోలీసులకు సోమవారం మరణశిక్ష వేసిన మదురై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
.jpg)
Comments
Post a Comment