Posts

సమాజ రక్షణలో సేవలందించిన పోలీస్ అధికారులకు ఘన సత్కారం.

Image
సమాజ రక్షణలో సుదీర్ఘ సేవలందించిన పోలీస్  అధికారులకు ఘన సత్కారం. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేది పోలీసులే.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్ మంచిర్యాల న్యూస్,మార్చి- 1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్:ప్రజల యొక్క క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని,ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు ఇకనుంచి వారి కుటుంబాల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.ఆ క్రమంలో చూస్తే..రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిషోర్ ఝా శనివారం ఘనంగా సత్కరించారు.పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్సై నక్క శామ్యూల్ పాల్ సీసీఎస్ మంచిర్యాల,ఎస్సై నూనే శ్రీనివాస్ మందమర్రి,ఏ ఎస్ ఐ హెచ్ వెంకటేష్ బాబు గోదావరిఖని వన్ టౌన్,ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎండి అలీముద్దీన్ సి ఏ ఆర్ రామగుండం, హెడ్ కానిస్టేబుల్ ఎం విజేందర్రెడ్డి జూలపల్లి ని పోలీస్ కమిషనర్ పూలమాలలత...

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్

Image
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ నియమించడం జరిగింది.ఆయన ఆదేశానుసారం నియామక పత్రం మేంగని చంద్రశేఖర్ కి అందించడం జరిగింది.ఈ సందర్భంగా మేంగాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా పరిధిలోగల అన్ని మండలాలలో వారం రోజుల్లో మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల యొక్క హామీలు అమలు అయంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలపడం జరిగింది.ఆయన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్, ఉపాధ్యక్షులు పడిగేలా రవీందర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామికి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

Image
ఆర్కేపి లో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్... జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి  అర్థగంట క్రితం ట్రాక్టర్ ఢీకొనడంతో మందమర్రి కి చెందిన పి.మల్లేశ్వరి(38) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.ఆ క్రమంలో చూస్తే...బైకుపై ఇద్దరు వస్తుండగా ఎదురుగా ఒక ట్రాక్టర్ కూడా రావడంతో అదే సమయంలో 2 ఎద్దులు పోట్లాడుతూ బైక్ మీదకు రావడంతో బైక్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎడమవైపు ఆ బైకుపై కూర్చున్న మహిళ కుడివైపు పడడంతో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆమె తల మీద వెళ్ళింది.దాంతో ఆమె తల పగిలి మెదడు బయటికి వచ్చి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.ప్రధానంగా చూస్తే..ట్రాక్టర్ డ్రైవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం అలాగే ఎద్దులు కూడా  బైకు మీదకు రావడం చేత అవి పోట్లాడుకోవడం చేత బైకుకు ఎదురుంగా అడ్డంగా రావడంతోనే ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.ఆ విషయం తెలిసిన వెంటనే రామకృష్ణాపూర్ స...

బాల్కసుమన్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా!జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వేలో అన్ని నిజాలే చెప్పాం

Image
బాల్కసుమన్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా!జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వేపై విశేషమైన ఆదరణ బాల్కసుమన్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా!జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వేపై విశేషమైన ఆదరణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్....

బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు

Image
బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు'అవేక్ క్రానియోటమి'అనే ఆపరేషన్ చేస్తున్నారు.ఆ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆపరేషన్ చేస్తారు.ఇటీవల ఓక రోగి గిటార్ వాయిస్తుండగా ఈ చికిత్స విజయవంతంగా ముగిసింది.ప్రధానంగా మాటలు,కదలికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే వైద్యులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు.ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్,సిఎంసి వెల్లూర్ వంటి ప్రముఖ ఆసుపత్రులలో 30ఏళ్లుగా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉంది.

ప్రజలను రక్షిస్తున్న పోలీసులకు సెల్యూట్-ఆర్కేపిలో బంద్ సక్సెస్!

Image
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసు కేసు నమోదు

Image
రామకృష్ణపూర్ న్యూస్,ఫిబ్రవరి-17,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ పై దేవాపూర్ ఎస్ హెచ్ ఓ గంగారాం ఫీర్యాదు చేశారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతన పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని పోలీసుల యొక్క బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడం,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,కానిస్టేబుల్ రాకేష్ లకు గాయాలు చేసినట్లు ఆ దాడికి పాల్పడిన బాల్క సుమన్,మూల రాజిరెడ్డి,గుడిసెల రాజా రమేష్,గాజుల చంద్ర కిరణ్,మేడిపల్లి సంపత్,గోగుల రవీందర్ రెడ్డిలపై చట్టరీత్యా అండర్ సెక్షన్ 189(3),191(2),191(3),121(2),223 r/w 190 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.