ఆర్కేపి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఎంపిక

రామకృష్ణాపూర్ మున్నూరు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య -- మున్నూరు సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రసంగం -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణ మున్నూరు కాపు సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..మున్నూరు కాపు సంఘం ఆర్ కే పి నూతన కమిటీని ఎన్నుకోన్నారు. ఆ సంఘం నూతన అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్యను ఎన్నుకున్నారు.అలాగే ప్రధాన కార్యదర్శిగా అలుగుల సత్తయ్య,గౌరవ అధ్యక్షులు రామిడి కుమార్,ముఖ్య సలహాదారుడు పల్లె రాజు,సలహాదారులుగా 1)కోల శ్రీనివాస్,2)దామర కొండ భీమయ్య,ఉపాధ్యక్షులుగా 1)ఆత్మకూరు మహేందర్,2)మెట్ట సుధాకర్,3)పానుగంటి సత్తయ్య,4)ఆశణవేని సత్యనారాయణ,కోశాధికారిగా మేకల సురేందర్,కార్యదర్శులుగా 1)ఉప్పరి చంద్రమౌళి,2)పెరుక క్రాంతి, 3)వీరమల్ల రాజయ్య,4) రెంటం రవి,సహాయ కార్యదర్శులుగా1)ఇందూరు నారాయణ, 2)శామంతుల రాజన్న,3) రామిడి రాజన్న,4)రాంశెట్టి లక్ష్మణ్, ప్రచార కార్యదర్శిగా నరేడ్ల వెంకన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పడాల నరసయ్యలను ఎన్నుకున్నారు.ఆ సందర్భంగా నూత...