బోగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,రక్షణలో సింగరేణి రికార్డు నెలకొల్పింది

బోగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,రక్షణలో సింగరేణి రికార్డు - సింగరేణి 55వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు భారీ ఎత్తున చేపట్టిన వైనం.. -- ఆర్కేపీ ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో అత్యంత వైభవంగా వేడుకలు - ముఖ్య అతిథి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా -- అధ్యక్షులు సింగరేణి చైర్మన్ ఎన్.బలరాం ప్రసంగం... - సింగరేణి వ్యాప్తంగా వేల సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు - ఉన్నత అధికారులు-అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు - ముందుగా ముఖ్యఅతిథి,సింగరేణి చైర్మన్ కలిసి జ్యోతి ప్రజ్వాలన చేశారు - సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు -- సింగరేణి చైర్మన్ ఎన్.బలరాం ప్రసంగం... రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత రక్షణలో ముందంజలో ఉందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం సింగరేణి 55వ వ...