రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం - ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్ - జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ ఏరియాలో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఎట్టకేలకు నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీ ఇంకా గాంధీనగర్ ఏరియాలో ఈరోజు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ఆదేశాలు మేరకు పట్టణానికి చెందిన పోలీసు సిబ్బందితో కలిసి సంబంధిత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.దాంతో వాహన పత్రాలు సరిగా లేని 36 బైక్ లను,సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు.అలాగే 4 నాలుగు మోటర్ సైకిల్లను సీజ్ చేసారు.ఆ సందర్భంగా ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్ మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కోసమే ఆ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కాగా ప్రజల రక్షణ,భద్రత పోలీస్ బాధ్యతన్నారు.పట్టణంలో కొత్త వ్యక...